గూడెం కొత్తవీధి సెప్టెంబర్ 1 (రిపోర్టర్ రామకృష్ణ) అల్లూరి జిల్లా గూడెంకొత్తవీధి మండలం దేవరాపల్లి గ్రామపంచాయితీ సచివాలయం ఆవరణ, మరియు యం పి యు పి పాఠశాల ఆవరణలో ఎంపీడీఓ ఉమామహేశ్వరావు ఆదేశాలు మేరకు మొక్కలునాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సిరిబాల బొజ్జిబాబు, జీకేవీధి మండలం వైస్సాసీపీ ప్రచారకమిటి అధ్యక్షులు పాడి నూకరాజు, వి ఆర్ పి కాకర. విష్ణుమూర్తి హాజరయ్యారు.
0 Comments