హైదరాబాద్ April 3(10:39): తెలంగాణలో ఒక్క రోజే రాష్ట్రంలో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 229కి పెరిగింది. అలాగే, రాష్ట్రంలో ఈ రోజు మరో ఇద్దరు మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరింది.
0 Comments