జీకేవీధి లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి




గూడెం కొత్తవీధి మండలం (రిపోర్టర్ రామకృష్ణ) సెప్టెంబర్ 2
గూడెం కొత్తవీధి నందు జీకే వీధి హెడ్ కోటర్ లో మన ప్రియతమ నేత కీ.శే.వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మండల ఎంపీపీ బోయిన కుమారి చేతులు మీదగాపూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పింరు.
అనంతరం జి కే వీది పి హెచ్ సి హాస్పిటల్ లో పేషెంట్లకు బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి, వైస్ ఎంపీపీ లు సప్పగడ్డ ఆనంద్, దేవుడు, ఎంపీటీసీ నాగమణి, కో ఆప్షన్ దావూద్, మండల నాయకులు అరుణ్ కుమార్, ప్రసాదు, గిరి ప్రసాద్, ఉప సర్పంచ్ శ్రీధర్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments