గూడెం కొత్తవీధి నందు జీకే వీధి హెడ్ కోటర్ లో మన ప్రియతమ నేత కీ.శే.వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మండల ఎంపీపీ బోయిన కుమారి చేతులు మీదగాపూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పింరు.
అనంతరం జి కే వీది పి హెచ్ సి హాస్పిటల్ లో పేషెంట్లకు బ్రెడ్ పంపిణీ చేశారు.
0 Comments