డేరాలలో "నాభూమి నాదేశం"

గూడెం కొత్తవీధి సెప్టెంబర్ 1 (రిపోర్టర్ రామకృష్ణ)
అల్లూరి సీతరామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం డేరాల గ్రామంలో నా బూమి నాదేశం (మెరామట్టి మెరాదేస్) కార్యక్రమం బిజెపి మండల అధ్య్షక్యులు వనపల జోగిరాజు ఆధ్యర్యంలో సాగిన సీతమ్మ పొలంలో నిర్వహించారు ఈ సందర్భంగా మట్టి సేకరించి మట్టియొక్క గొప్పతనం గ్రామీణ భారతావనికి ప్రాధాన్యతనిస్తూ మట్టివిలువలను తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేస్తూ దేశంకోసం సర్వస్వం అర్పించి వీరుల స్ఫూర్తిని ప్రతిఒక్కరిలో నింపాలన్నదే ఈకార్యక్రమంవెనుక ప్రధానమంత్రి సంకల్పం. ఈకార్యక్రమంలో మండల బిజెపి ప్రధాన కార్యదర్శి చల్లంగి అత్యుత్, మండల ఉపాధ్యక్షులు చెదల అబ్రహం బి జే వై యం నాయకులు మొట్టడం లక్ష్మణ్, మండల కిసాన్ మోర్చ అద్యక్షులు లకే రాము తదితరులు పాల్గొన్నారు


Post a Comment

0 Comments