చింతపల్లి, ఏప్రిల్ 16: మండల కేంద్రంలో శుక్రవారం నాడు నేడు ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించనున్నట్టు ఎం ఈ ఓ బొడం నాయుడు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ నాడు-నేడు ప్రధానోపాధ్యాయులు శుక్రవారం ఉదయం 9 గంటలకు పూర్తి వివరాలతో హాజరు కావాలని తెలిపారు.
మీ ప్రాంతం లో అధికారులు, పాలకులు పట్టించుకోని సమస్యలు ఉన్నాయా .. అరుదైన సుందరమైన దృశ్యం కనిపించిందా.. ఇంకెదుకు ఆలస్యం స్మార్ట్ ఫోన్ లో ఫోటో తీసి క్లుప్తంగా సమాచారం రాసి 8500244348వాట్సప్ చేయండి ప్రచురిస్తాం.
0 Comments