చేరుకుంది. అయితే శుక్రవారం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆమెను పరామర్శించారు. ఆమె ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు కృషి చేస్తానని ఆమెకు హామీ ఇచ్చిన బాలరాజు శుక్రవారం తన కుమారుడు భరత్ చేత ఆమెకు అవసరమైన నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, ఆయిల్ ఇతర సరుకులతో పాటు వంట చేసుకోవడానికి అవసరమైన పాత్రలు కూడా కొనుగోలు చేసి అందజేశారు. అలాగే ఆమెకు చీరను కూడా బహుకరించారు. మంత్రి బాలరాజు అందించిన సహకారానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇది ఇలా ఉండగా లాక్ డోన్ పేరిట ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు గృహాల కే పరిమితమైతే మాజీమంత్రి తనదైన శైలిలో లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఒక్కరే పర్యటిస్తూ ప్రజల్లో మనోధైర్యం నింపుతున్నారు. అలాగే పేదలకు తనకు చేతనైన సహాయం చేస్తూ ప్రజల మన్ననలు బాలరాజు అందుకుంటున్నారు.
0 Comments