అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 24 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది.
మీ ప్రాంతం లో అధికారులు, పాలకులు పట్టించుకోని సమస్యలు ఉన్నాయా .. అరుదైన సుందరమైన దృశ్యం కనిపించిందా.. ఇంకెదుకు ఆలస్యం స్మార్ట్ ఫోన్ లో ఫోటో తీసి క్లుప్తంగా సమాచారం రాసి 8500244348వాట్సప్ చేయండి ప్రచురిస్తాం.
0 Comments